మన్యం మీడియా, పినపాక:
కరోనా వ్యాధి ఉన్న నేపథ్యంలో పినపాక మండలం లోని జానంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ బాడిష మహేష్ పారిశుద్ధ్య పనులలో నిమగ్నమయ్యారు. కరుణ వ్యాధి తీవ్రత మళ్లీ ఎక్కువ అవుతున్నందున గ్రామపంచాయతీ లోని ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ పనులను దగ్గరుండి చేయించారు. ప్రతి వీధిలో గల గ్రామ ప్రజలకు కరుణ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని 45 సంవత్సరాలు పైబడిన వారందరూ కరుణ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలియజేశారు.
Post A Comment: