CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండె పోటుతో కరకగూడెం వైస్ ఎంపిపి మృతి.

Share it:

 


మన్యం టివి కరకగూడెం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని పద్మపూరం గ్రామనికి చెందిన పాఠన్ అయూబ్ ఖాన్ 45 సం,,కరకగూడెం మండల పరిషత్ వైస్ ఎంపిపి గుండెపోటుతో ఆదివారం తెల్ల వారు జామున మరణించారు.మృతుడుకు భార్య కుమారుడు,పాత్విక్ 19సం,,కుమార్తె అర్షిన్ 17 సం,,ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: