మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని భద్రాద్రి రాముని ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు వారి ఇళ్లలో ఆనందం గా పండుగ జరుపుకోవాలి అని విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: