మన్యం టీవీ, అశ్వరావుపేట: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా యువజన విభాగం ఆధ్వర్యంలో అశ్వరావుపేట కన్యకా పరమేశ్వరి గుడి లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి అజయ్ కుమార్ నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో ఉండాలని, జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఖమ్మం కార్పొరేషన్లో అన్ని డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట యువజన నాయకులు ఆరెపల్లె వెంకటేష్, గోవింద్, గోవిందరాజు, బి వెంకన్నబాబు, వీ ప్రసాద్, బి దుర్గారావు, ఏ బాబురావు వార్డ్ మెంబర్స్ శ్రీను, ఆనంద్ మరియు
యువజన నాయకులు మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: