డా,,బిఅర్ అంబేద్కర్ విగ్రహాన్ని కి పూల మాలలు
వేసినా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ కరకగూడెం:కరకగూడెం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు జాతి నిర్మాణ రూపశిల్పి డా,,బీఅర్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుక సందర్భంగా అయన విగ్రహానికి పూల మాలలు వేసిశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కాలంలో సామాజిక,రాజకీయ హక్కులకోసం అంబేద్కర్ నిరంతర పోరాటం చేయడమే కాకుండా పౌరుల స్వాత్రంత్ర్యం,స్వేచ్చ కోసం సమాంతర ఉద్యమాన్నే తీసుకొచ్చారు అన్నారు.స్వతంత్ర భారత మొదటి న్యాయ శాఖ మంత్రిగా భారత రాజ్యాంగ ప్రధాన రూపకర్త అన్నారు.భారతీయ సమాజంలో కుల,వివక్ష బడుగు బలహీన వర్గాకు సౌకర్యాల లేమికి వ్యతిరేకంగా అంబేద్కర్ తన జీవితమంతా పోరాడారు అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి నైనారపు నాగేశ్వరరావు కొంపెల్లి పెద్ద రామలింగం యలిపెద్ది శ్రీనువాసు పోగు వెంకటెశర్లు పాల్గొన్నారు.
Post A Comment: