మన్యం టీవీ గుండాల: మండలంలో భారీగా కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది రోజురోజుకు నిర్ధారణ అయ్యవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది శనివారం ఒక్క రోజే 24 కరోనా నిర్ధారణ అయింది కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ తప్పకుండా మాస్క్ భరించాలని గుండాల ప్రాథమిక వైద్యులు రవి చంద్ అన్నారు ఎవరో నాటిక ప్రతిరోజు వేస్తున్నామని 45 సంవత్సరాలు ఏంటి నవారు కరో నా టిక వేయించుకోవాలి అన్నారు ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయాలన్నారు
Post A Comment: