మన్యం టీవీ గుండాల: నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్ లను పంపిణీ చేశారు మండలం పరిధిలోని కన్నాయిగూడెం గ్రామంలో గుండాల తాసిల్దార్ ఆర్ రమేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ ప్రజలంతా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మాస్కులు శానిటైజర్ లు తప్పనిసరిగా వాడాలి అన్నారు అత్యవసరమైతే తప్ప బయటికి రా వద్దన్నారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో యూత్ ఆజాద్ వినయ్ అనిల్ ప్రణయ్ సతీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: