మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని అంబేద్కర్ సర్కిల్ అబివృద్ది లో భాగంగా బాబాసాహెబ్ అంబెడ్కర్ నూతన విగ్రహ పనులను ఆదివారం తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.వాటర్ ఫౌంటెన్, అంబెడ్కర్ నూతన విగ్రహ మోడల్,ఇతర పనుల పై అధికారులు సూచనలు చేశారు.ప్రతిస్టాత్మకంగా రూ.20 లక్షల రూపాయలతో,శరవేగంగా నడుస్తున్న అభివృద్ధి పనులు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్,కో-ఆప్షన్ జావిద్ పాషా,మున్సిపల్ అధికారులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: