CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ వాక్సిన్ పై అపోహలువద్దు

Share it:

 



రాజుపేట గ్రామ పంచాయతీ నందు 14-04-2021నుండి కరోనా టీకాలు వేయబడును

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని రాజుపేట గ్రామ పంచాయతీ లో 14-04-2021 నుండి కరోనా టీకాలు వేయబడును. కావునా రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.45 సంవత్సరాలు పై బడిన వయోజనులు తప్పక కోవిడ్ వాక్సిన్ తీసుకోగలరు. కరోనా టీకాలు ఎంతో నాణ్యమైన మన్నిక కలిగి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడినవి. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కోవిడ్ వాక్సిన్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా బారినుండి మనల్ని రక్షిస్తుంది.

Share it:

TELANGANA

Post A Comment: