తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్బావ దినోత్సవ
శుభాకాంక్షలు
-తెరాస మండల పార్టీ అధ్యక్షులు( మంగపేట)కుడుముల
లక్ష్మీ నారాయణ.
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లో తన నివాసంలో తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల
లక్ష్మీ నారాయణ తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు, కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ
తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి, స్వరాష్ట్ర కాంక్షను నిజం చేసి తెలంగాణ పుణర్నిర్మాణంలో సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేస్తూ తెలంగాణ ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న మన పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి .
కరోన విజృంబిస్తున్న వేళ అందరం స్వీయ నియంత్రణ పాటిద్దాం , మన దేశ అభ్యున్నతికి పాటపడుదాం .
అలాగే మంగపేట మండలంలోని అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు ఎవరి గ్రామంలో వాళ్ళు ఇంటి వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ జెండా ఆవిష్కరించాలన్నారు
ఈ కార్యక్రమంలో మండల యూత్ నాయకులు కన్నా సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: