మన్యం న్యూస్ గుండాల: న్యూ డెమోక్రసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఇల్లందు సబ్ డివిజన్ కు ఎన్నిక జరిగింది ఇల్లందు పట్టణంలోని ఎల్లన్న స్మారక భవన్ సమావేశం నిర్వహించి 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు డివిజన్ అధ్యక్షునిగా ఆర్ ఎస్ సి బోస్ కార్యదర్శిగా వాంకుడోత్ అజయ్ ఎన్నికయ్యారు తమ పట్ల నమ్మకంతో ఎన్నుకున్న పార్టీ ముఖ్య నాయకులకు ధన్యవాదాలు అన్నారు పార్టీ కి ఎల్లవేళల అందుబాటులో ఉంటూ కృషి చేస్తామన్నారు
Post A Comment: