👉సెకండ్ వేవ్ లో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి..
👉మాస్క్ లేకపోతే కేసులు నమోదు
మాస్క్ లు ప్రతి ఒక్కరు తప్పక వాడాలి
సోషల్ గ్యాదరింగ్ లను దూరం పెట్టాలి..
మాస్క్ లేకపోతే కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు.
బౌతిక దూరం పాటించాలి..
వ్యాక్సిన్ పై అపోహలకు గురి కావద్దు.. 45 సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి అని,
కోవిడ్ ను జయించిన వాళ్ళు ప్లాస్మా దానం చేయాలని కోరారు.
ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ను అందరూ పాటించాలని స్థానిక ప్రజలకు అశ్వాపురం CI సట్ల రాజు అవగాహన కల్పించారు.
Post A Comment: