మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల ప్రభా శంకర్ హాస్పిటల్ నందు ఈ రోజు ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కుంజా బుజ్జి భద్రాచలం నియోజకవర్గానికి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కుంజా బుజ్జి పుచ్చలపల్లి సుందరయ్య సిద్ధాంతాలు నమ్మి అదే బాటలో నడిచేవారు. ఆయనకి ఉండటానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. కుంజా బుజ్జి కి ప్రముఖులు సంతాపం తెలిపారు.
Post A Comment: