మన్యం టీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
ఈరోజు గండుగులపల్లి లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుగుతున్న అంకమ్మ తల్లి తిరుణాల మహోత్సవం లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు తుమ్మలతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.వారి వెంట జడ్పీటీసీ పైడి,ఎంపీపీ సోయ్యం ప్రసాద్,నియోజకవర్గ నాయకులు జారే,మండల యూత్ అధ్యక్షులు కాసిన ప్రసాద్,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎర్ర వసంతం,పార్టీ నాయకులు తుమ్మల శేషు,ఒబెల్ల సత్యం,మరియు గ్రామ పెద్దలు వున్నారు.
Post A Comment: