మన్యం టీవీ, అశ్వారావుపేట:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక యొక్క ప్రత్యేక సంచికను అశ్వారావుపేట మండలం లో గుమ్మడవెల్లి, వినాయకాపురం, రామన్నగూడెం, మద్ది కొండ, అచ్యుతాపురం, నారంవారిగూడెం, బచ్చువారిగూడెం, నారాయణ పురం, మల్లాయిగూడెం, అనంతారం, వేదాంతపురం, అల్లిగూడెం మొదలగు గ్రామ పంచాయితీల సర్పంచులు స్వీకరించారు. ఈ యొక్క ప్రత్యేక సంచికను అశ్వారావుపేట మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి అందచేశారు.
Post A Comment: