మన్యం న్యూస్ గుండాల: ప్రగతిశీల యువజన సంఘం( పీ వై ఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా చింత నరసింహారావు పరిష్క రవి ఎన్నికయ్యారు ఆదివారం జిల్లాస్థాయి నిర్వాహణ జనరల్ బాడీ లో ఏకగ్రీవంగా వీరిద్దరిని ఎన్నుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నాయకులకు ధన్యవాదాలు అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం కోసం ఎంతో ప్రయత్నిస్తుందని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రజలపై పెను భారం మోపడం ఏ అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించారని దాన్ని అమలు చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారన్నారు
Navigation
Post A Comment: