రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఏపీలో ఇంటర్ పదో తరగతి పరీక్షలు యధాతథం
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలిపిన మంత్రి ఆదిమూలపు
స్కూల్లో కరోనా విస్తరించిన నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సెలవులు ప్రకటిస్తున్నామని తెలిపిన మంత్రి సురేష్
Post A Comment: