👉టీఆరెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పాయం
మన్యం టీవీ, అశ్వాపురం:
తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ కుర్వపళ్లి కొత్తూరు లో పోడు భూముల కోసం దీక్షలు చేస్తున్న గిరిజనులకు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. ప్రభుత్వం అధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా కృషి చేస్తా నని పాయం గిరిజనులకు హామీ ఇచ్చారు.
Post A Comment: