మన్యం టీవీ గుండాల: మానవత్వం చాటిన పంచాయతీ కారోబార్( పాత్రికేయుడు) టి నాగరాజు మండలం పరిధిలోని శంభుని గూడెం గ్రామానికి చెందిన ఒక మహిళ స్థానిక ప్రాథమిక వైద్యశాలకు వచ్చి కరోనా పరీక్ష చేయించుకో గా దానిలో కరోనా నిర్ధారణ అయింది ఎవరు తనను సొంత గ్రామానికి తీసుకెళ్లడానికి భయపడి రాకపోవడంతో నాగరాజు స్పందించి తన ద్విచక్రవాహనంపై పి పి కిట్ ధరించి సిమ్ములు గూడెం గ్రామానికి తీసుకెళ్లి దించు వచ్చాడు మానవత్వం చాటిన నాగరాజుని గ్రామస్తులతో పాటు ఆస్పత్రి సిబ్బంది అభినందించారు
Post A Comment: