మన్యంటీవీ,అశ్వారావుపేట:
మండలంలో రోజు రోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అశ్వరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వీధికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సర్పంచ్ అట్టం రమ్య ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయించడం జరిగింది. పంచాయితీలో వీధుల్లో హైపోక్లోరైడ్ పిచికారీ, బ్లీచింగ్ చల్లించడం చేసారు. ఈ కార్యక్రమం లో పంచాయితీ సిబంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: