మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్క పేటలో కొంతమంది యువకులు కరోనా బారిన పడిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ యువకులు చూపిన మానవత్వం ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి అని గ్రామస్తులు ఈ యువత ను ప్రశంసిస్తున్నారు. నిత్య అవసర సరుకులు కరోనా బాధితులకు అందజేస్తూ గ్రామంలో మాస్క్ లేకుండా తిరిగేవారిని ఉద్దేశించి మాస్క్ దరిస్తూ భౌతిక దూరం పాటించాలని చేతులను తరచు శుభ్రం చేసుకోవాలని పదే పదే చెప్పడం విశేషం.
Post A Comment: