CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గానుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలోధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సహకార సంఘం చైర్మన్ చంద్రరావు..

Share it:

 


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :               చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సహకార సంఘం చైర్మన్ చంద్రరావు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు మద్దతు ధర 1868/-,1888/- రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు రసూల్, సర్పంచ్ బానోత్ కుమారి, సొసైటీ డైరెక్టర్లు  నాగరాజు, వెంకటేశ్వర్లు, సరళ,జయరాం,  సొసైటీ సీఈఓ లంక నరసింహారావు, రైతులు బానోత్ భీముడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: