చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండలం తుంగారం గ్రామపంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సహకార సంఘం చైర్మన్ చంద్రరావు. చైర్మన్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు మద్దతు ధర 1868/-,1888/- రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోతు పార్వతి, జడ్పి కోఆప్షన్ సభ్యులు రసూల్, సర్పంచ్ బానోత్ కుమారి, సొసైటీ డైరెక్టర్లు నాగరాజు, వెంకటేశ్వర్లు, సరళ,జయరాం, సొసైటీ సీఈఓ లంక నరసింహారావు, రైతులు బానోత్ భీముడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: