CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ వాక్సిన్ వేయించుకొనడం పౌరుడిగా మన బాధ్యత -తహసీల్దార్ బాబ్జి ప్రసాద్.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

రెండవ దపా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ఇందుకోసం మండలంలోని ప్రజలు ప్రజా ప్రతినిధులు,అధికారులు,స్వచ్చంద సంస్థలు, మీడియా వారు మరియు గ్రామ పట్టణ పెద్దలను కోరనైనది ఏమనగా 45 సంవత్సరాలు లేదా ఆపైన వయసు నిండిన వారు అందరూ ప్రాథమిక కేంద్రం వద్ద కోవిడ్ వాక్సిన్ చేయించుకోవాలని తద్వారా వైరస్ ను అడ్డుకొనే శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని తెలియజేయనైనది.అందువలన 45సంవత్సరాలు లేదా ఆపైన వయసు నిండిన వారు కోవిడ్ వాక్సిన్ చేయించుకునేలా మీరందరు ప్రోత్సహించాలని పత్రికా ప్రకటన ద్వారా మంగపేట మండలం తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ కోరనైనది.

Share it:

TELANGANA

Post A Comment: