మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో బూర్గంపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లి" వారి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,పిఎసిస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్స్ మేడగం రామిరెడ్డి, ఉండేటి గోవర్ధన్, బండారి లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,స్థానిక వార్డ్ సభ్యులు పాలం దివాకర్ రెడ్డి,ఏఓ అనిల్ కుమార్, పిఎసిస్ సిఇఓ ప్రసాద్, పిఎసిస్ సిబ్బంది పి.తిరుపతి రెడ్డి,ఉమర్, శ్రీకాంత్ మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: