CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగినే పల్లి గ్రామపంచాయతీ రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎడమ ఉపేందర్రెడ్డి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని, 50 కేజీల బియ్యాన్ని నిత్యావసర సరుకులను అందించారు. అలాగే మానవతా దృక్పథంతో ఈ బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ టివిఆర్ సూరి 25 కిలోల బియ్యాన్ని, నిత్యావసరాలు, ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనం కోసం మనం స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ గూడూరు కృష్ణా రెడ్డి, మైత్రి సుబ్బారెడ్డి, భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇంజనీర్  సాని కొమ్ము శ్రీనివాసరెడ్డి, రంజిత్ రెడ్డి, లోకాల సురేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: