ముసలవ్వ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న విప్ రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఒక ముసలవ్వ విప్,రేగా కాంతారావు ని కలవాలని వచ్చింది.కార్యాలయం కి వచ్చిన జనాలలో ముసలవ్వను గమనించిన విప్ రేగా కాంతారావు అవ్వ దగ్గరకు వెళ్లి కింద కూర్చుని అవ్వను ఆప్యాయంగా పలకరించి, అవ్వతో ప్రేమగా మాట్లాడుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.అవ్వ చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు.
Post A Comment: