మన్యం టివి,దమ్మపేట: కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో
కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన సందర్భంగా ఈరోజు దమ్మపేట లో టిఆర్ఎస్వి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు వెంపటి భరత్ కుమార్, మండల యువజన అధ్యక్షులు కాసగాని ప్రసాద్, యువజన ప్రధాన కార్యదర్శి కుకలకుంట కిషోర్, విద్యార్థి యువజన నాయకులు కొలీగపోగు చంటి, గణప రాము,తోట కన్నారావు, రాంబాబు, సుందర రావు, బన్ను, బాలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: