మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని మాచినేని పేట తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ లావుడ్యా భారతి బుధవారం ఇంటింటికి డస్ట్ బిన్లు పంపిణీ చేశారు. వీటితో ప్రభుత్వం ప్రవేశపెట్టిన డంపింగ్ యార్డ్, పారిశుద్ధ్యం, వినియోగంలో భాగంగా తడి, పొడి, చెత్త లను వేరు చేయడానికి ప్రజలందరూ వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. దానిలో భాగంగానే గ్రామపంచాయతీ లోని అన్నీ కుటుంబాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Post A Comment: