మన్యం టీవీ,పినపాక :
తోగ్గూడెం పంచాయతీ బూత్ నెంబర్ 38 తో గూడెం గోపాల్రావుపేటలో ఈరోజు టిఆర్ఎస్ గ్రామ కమిటీని పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. 1.అధ్యక్షులుగా కొంపెల్లి మల్లేష్
2. ఉపాధ్యక్షులు అంకతి సతీష్
3. గౌరవ అధ్యక్షులు అనిపెద్ది సమ్మయ్య
4. ప్రధాన కార్యదర్శిగా బండ గొర్ల అశోక్
5. కోశాధికారి ఉప్పల్ సతీష్
6. కార్యదర్శి జలగం అశోక్
7. సహాయ కార్యదర్శి వల్లెపు వెంకన్న
8. సహాయ కార్యదర్శి వడ్లకొండ జంపయ్య
సభ్యులు అచ్చ ప్రశాంత్, గాడుదుల దిలీప్, నర్ర ఉమేష్, అని పెద్ది పురుషోత్తం, ముప్పారపు సర్వేష్, పురిటి రాజు, ముప్పిడి గౌస్ నాయక్, బత్తుల నరసింహారావులతో బూత్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఉపఅధ్యక్షులు కటకం గణేష్ సొసైటీ చైర్మన్ డా"వర్మ, ఆత్మ కమిటీ అధ్యక్షులు పటేల్ భద్రయ్య, ఎంపీటీసీ డా సత్యం, ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు, ఉడుముల లక్ష్మారెడ్డి, సూర నరసింహారావు, గొగ్గల బజారు, కల్తీ లక్ష్మయ్య,కునారపు రాము,కేప సతీష్, గంగరబోయిన రామకృష్ణ, చిట్టిమల్ల సతీష్, సందీప్ రెడ్డి, డా రాజు, ఊడుగుల రామచంద్రు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: