మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మరియు అశ్వపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అశ్వాపురం లోని జగ్గారం గ్రామంలో గల అరిఫా వృద్ధాశ్రమంలో 100 కిలోల బియ్యం మరియు నిత్యావసర వస్తువులు,పండ్లు, మణుగూరు లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరియు మణుగూరు,అశ్వాపురం లయన్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో వృద్ధాశ్రమం నిర్వహకురాలు అరిఫా కు అందచేశారు.
Post A Comment: