- ఇద్దరు కొడుకులు పై మానవ హక్కుల సంఘంలో కేసు నమోదు చేస్తామని కర్నే రవి హామీ
మన్యం టీవీ, అశ్వాపురం:కన్న కొడుకులు ఉండి కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో, అనాధలుగా మారిన అశ్వాపురం మండలం ఆనందపురం వృద్ధ దంపతులైన నేలపట్ల తిరుపతిరెడ్డి -సరోజినీ లను పరామర్శించి వారికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడ లక్ష్మణరావు, కర్నే బాబు, వజ్జా జ్యోతి బసు, నాగార్జున రెడ్డి, నవీన్, బాబీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: