CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దమ్మపేట మండల కేంద్రంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు.

Share it:

 



 మన టివి,దమ్మపేట .:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల కేంద్రంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,నాయ బ్రాహ్మణులకు(సెలూన్ షాపులకు),రజకులకు (లాండ్రీ షాప్ లకు,దోబీ ఘాట్ లకు) 250 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ను ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణుల సోదరులతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అతిథులుగా మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వర రావు,ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,సర్పంచ్ రాజన రాంబాబు,ఉప సర్పంచ్ పగడాల రాంబాబు, పార్టీ పెద్దలు పోతినేని వెంకట్రారావు,పానుగంటి చిట్టిబాబు,పానుగంటి రాంబాబు,కోటి,తీర్ధాల వేణు,సత్యనారాయణ,నాయ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు పరిటాల శోభన్ రావు, అధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు,ఉప అధ్యక్షులు నందిగామ రమేష్,కార్యవర్గ సభ్యులు పరిటాల భాస్కరరావు,కలపగిరి రాము ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: