బిల్ట్ లో కలకలం
మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కర్మాగారం గత ఏడేండ్లగా జీతాలు లేకపోవడం
మేనేజ్మెంట్ , తెలంగాణ గవర్నమెంట్, లీడర్లు పట్టించుకోకపోవడంతో మనోవేదనతో సూసైడ్ చేసుకుంటానని కంపెనీలోని సైలో (కర్ర ముక్కల స్టోరేజ్) బిల్డింగ్ ఎక్కిన లింగంపెళ్లి శ్రీనివాసరావు అనే కార్మికుడు,ఆత్మహత్య సరియైన నిర్ణయం కాదని నచ్చ చెపుతున్న మంగపేట SI,కార్మిక నాయకులు,కార్మికులు.
కర్మాగారం విషయం NCLT కోర్ట్ పరిదిలో ఉండడంతో వాయిదాలపై వాయిదాలు పడుతుండడంతో ఈ సమస్య సమస్య సమస్యగానే మిగిలడంతో కార్మికుల భవిషత్తు ఎటూ తేలని పరిస్థితి నెలకోంది
ప్రభుత్వం ఇన్సాల్వెన్సి రిసాల్వెన్సి(IRP) ప్రాసెసర్ *అనుజైన్* ను నియమించింది. ఇతని ద్వారానే కర్మాగారం టెండర్లు జరగాల్సిఉంది,
కాని పరిష్కారం జాప్యం కావడంతో గత నెలలో లింగంపల్లి శ్రీనివాసరావు సైలో టవర్ ఎక్కినప్పుడు కూడ టిఅర్ఎస్ నాయకులు హామీ ఇవ్వడంతో శ్రీనివాసరావు సైలో దిగారు కాని కర్మగారం సమస్య పరిష్కారం కాక సంవత్సరాలు గడుస్తుండడం ఇప్పటి వరకు సుమారు 46 మంది రకరకాల కారణాలతో చనిపోయారు,ఇంత మంది కార్మికులు చనిపోయినప్పటుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోని సమస్య పరిష్కరించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: