మన్యం టీవీ గుండాల (ఆళ్ల పల్లి): ఘనంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు మండల కేంద్రంలో మాయం నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జెండా ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆషామాషీగా ఏర్పడిన పార్టీ కాదన్నారు 2001 ఏప్రిల్ 27 తారీఖున ఆవిర్భవించింది అన్నారు నాటినుండి అంచలంచెలుగా ఎదుగుతూ రెండుసార్లు పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు ఒక్క కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అన్నారు 20 ఏళ్లు పూర్తి చేసుకొని 21 ఏళ్ల కు అడుగుపెడుతున్న టిఆర్ఎస్ పార్టీ మరో 20 సంవత్సరాలు అధికారం లోనే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రామయ్య ఆదాం ఖయ్యుం లక్ష్మయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: