మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, సారపాక లో గల ప్రముఖ కాగిత పరిశ్రమ ఐటీసీ పీఎస్పీడీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఆక్సిజన్ ట్యాంకర్ వితరణ.. సబ్ కలెక్టర్ అనుదీప్ జెండా ఊపి ట్యాంకర్ ను పంపించారు.ఈ కార్యక్రమంలో ఐటిసి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: