మన్యం మనుగడ, పినపాక: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల కరోనా వైరస్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఎంపిపి ఉమ్మడి గాంధీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు అన్ని రకాల వరాలను కనిపిస్తున్న దైవ స్వరూపులైన ముఖ్యమంత్రి గారు కరోనా వైరస్ బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అని తెలియజేశారు.
Post A Comment: