మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం మణుగూరు ఎస్ఐ పురుషోత్తం, బూర్గంపాడు ఎస్ఐ జితేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విప్ రేగా ను సన్మానించి, పుష్పగుచ్ఛం ఆందజేయడం జరిగింది.అనంతరం విప్ రేగా నూతన ఎస్ఐ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: