మన్యం టీవీ గుండాల: మామిడి రైతులను ఆదుకోవాలని ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు గత 15 రోజుల నుండి అకాల వర్షం వచ్చి పోవడంతో మామిడి పంటకు భారీగా నష్టం వాటిల్లిందని గారు కనుక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు శుక్రవారం జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ శాంతి ప్రియ తో కలిసి మామ కన్ను గ్రామంలో గల మామిడి తోటలను పరిశీలించారు అనంతరం నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు దానితోపాటు ఆమెకు వినతి పత్రాన్ని అందజేశారు
Post A Comment: