మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం
ఈరోజు
అశ్వాపురం మండల పరిధిలోని అశ్వాపురం,అమెర్దా,తురుమలతండా,తుమ్మలచెరువు,చింతిర్యాల,చింతిర్యాల కాలని గ్రామ పంచాయితీలలో కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎంపీపీ ముత్తినేని సుజాత ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్నా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఏవి ఆపకుండా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు బానోత్ శారద,బండ్ల సీతమ్మ,ఇస్లావత్ కమల,బండ్ల సంధ్యారాణి,మడకం సాదు,పాయం భద్రయ్య,ఎంపీటీసీలు కోర్స ముత్తయ్య,తాటి పూజిత,ఉపసర్పంచ్ వెన్న అశోక్కుమార్,సెక్రెటరి క్రిష్ణచైతన్య, విఆర్ఓ లక్ష్మణ్ ,మండల తెరాస నాయకులు బానోత్ సదర్లాల్,కిలారి శేషగిరి,ఇస్లావత్ నాగు,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, ఎస్ కె జిలాని,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: