CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెల్లో మొదలైన కరోనా వ్యాక్సిన్.

Share it:

 


మన్యం టీవీ   వాజేడు.     వాజేడు మండలం పేరూరు పి.హెచ్.సి కేంద్రంగా  కరోనా వ్యాక్సిన్ నేషన్( 45) సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి  ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో పేరూరు సర్పంచ్ సరస్వతి. వాజేడు మండలo .ఎంపీడీవో కె .చంద్రశేఖర్. ఎమ్మార్వో ఏ. రాజ్ కుమార్  . ఎస్ ఐ బి. హరికృష్ణ. ఆర్ ఐ. మురళి కృష్ణ. పాల్గొని వాజేడు మండలంలోని చౌక దుకాణాలు పేరూరు ధర్మవరం నిత్యవసర వస్తువులు తనిఖీ చేసి  కరోనా వ్యాధి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ప్రజలలో కల్పించారు

Share it:

TELANGANA

Post A Comment: