మన్యం టీవీ వాజేడు. వాజేడు మండలం పేరూరు పి.హెచ్.సి కేంద్రంగా కరోనా వ్యాక్సిన్ నేషన్( 45) సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో లో పేరూరు సర్పంచ్ సరస్వతి. వాజేడు మండలo .ఎంపీడీవో కె .చంద్రశేఖర్. ఎమ్మార్వో ఏ. రాజ్ కుమార్ . ఎస్ ఐ బి. హరికృష్ణ. ఆర్ ఐ. మురళి కృష్ణ. పాల్గొని వాజేడు మండలంలోని చౌక దుకాణాలు పేరూరు ధర్మవరం నిత్యవసర వస్తువులు తనిఖీ చేసి కరోనా వ్యాధి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ప్రజలలో కల్పించారు
Post A Comment: