మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం
పరిధిలోని స్థానిక తాహాసిల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కులను దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ దారా యుగేందర్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: