మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలో బుధవారం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
*అశోక్ నగర్ -4
*సాయి నగర్ -1
*శ్రీ శ్రీ నగర్- 1
*ఆదర్శ నగర్ -1 ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ,అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయాల్లో తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని,
శానిటైజర్,మాస్కులు ధరించాలని సిఐ భాను ప్రకాష్ తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Post A Comment: