CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.50 వేల రూపాయల వితరణ: అందజేసిన ట్రస్టు చైర్మన్, విప్ రేగా కాంతారావు

Share it:



మన్యం టివీ మణుగూరు: భద్రాద్రి కోతగుడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ లోని శివలింగాపురం గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు తురక. రామకోటి తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మరణించడంతో వారికి అత్యవసర ఖర్చుల నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ట్రస్టు చైర్మన్,ప్రభుత్వ విప్  రేగా కాంతారావు.ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి పోశం.నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్,కుర్రి. నాగేశ్వరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బోలిశెట్టి.నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పట్టణ యువజన నాయకులు రుద్ర వెంకట్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: