CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా టీకా 45 సంవత్సరాల వారు తప్పక వేయించుకోవాలి.

Share it:


    మన్యం టీవీ వాజేడు.      ఈ రోజు మొరుమురు.                       గ్రామపంచాయతీ లో కరోనాటీకా రెండవరోజు కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గారు తనిఖీచేసి ఏర్పాట్లను పరిశీలించి 45 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరికి టీకా వేసే విదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐటిడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ &వాజీడు ప్రభుత్వవైద్యదికారి మంకిడి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో క్షయవ్యాధి లక్షణాలు ఉన్నటువంటి 33 మంది వారిని గుర్తించి తెమడా సేకరించి సిబినాట్ ములుగుకు పంపడం జరిగింది, ఇప్పటివరకు ఈ రోజు మొరుమూరు గ్రామపంచాయతీ లో 116 మంది కరోనా టీకా వేసుకున్నారు అదేవిధంగా కరోనా టెస్ట్ 21 చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ కోటేశ్వరరావు, వార్డ్ మెంబెర్స్, హెల్త్ సూపర్ వైజార్, ఐసిడిఎస్ సూపర్ వైజర్, పంచాయతి ఏ ఎన్ యమ్ విఆర్ఓ, విఆర్ఏ, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: