మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గురువారం మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు.
వివరాలు
*బండారు గూడెం -1
*సమితి సింగారం -8
*ఆదర్శనగర్ -1
*సాయి నగర్ -1
*మణికంఠ నగర్ -1
*భగత్ సింగ్ నగర్ -2
*అశోక్ నగర్ -5
*శ్రీ శ్రీ నగర్ -1
*సుందరయ్య నగర్ -1
*ఇందిరా నగర్ -1
*అరుంధతి నగర్ -1
*గుట్ట మల్లారం -1
*అంబేద్కర్ సెంటర్ -1
*శేషగిరి నగర్ -1
*ముత్యాలమ్మ నగర్ -1
*వై ఎస్ ఆర్ నగర్ -1
*పైలెట్ కాలనీ -1
*బాంబే కాలనీ -1
*పివి కాలనీ -1
*విజయనగరం -1
*శివ లింగాపురం -6
*కూనవరం -4
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మాస్కులు ధరించాలి.అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని,ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు తెలిపారు.
Post A Comment: