మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మండలం లో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి సోమవారం మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 33 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
వివరాలు.
మణుగూరు -3
అశోక్ నగర్ -2
ఆదర్శనగర్ -6
శ్రీ శ్రీ నగర్ -1
సుందరయ్య నగర్ -1
పైలెట్ కాలనీ -1
భగత్ సింగ్ నగర్ -1
సమితి సింగారం -1
రామాలయం వీధి -1
సాయి నగర్ -2
శివ లింగాపురం -2
గుట్ట మల్లారం -1
శేషగిరి నగర్ -2
రాజీవ్ గాంధీ నగర్ -2
ఇందిరా నగర్ -1
పివి కాలనీ -1
కూనవరం -1
చిక్కుడు గుంట -2
రామానుజవరం -2
ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పూర్తి జాగ్రత్తలు మాస్క్, శానిటైజర్,భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని అని వైద్యులు తెలిపారు.
Post A Comment: