మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని వైద్యులు తెలిపారు.
వివరాలు
*బండారు గూడెం -2
*శివ లింగాపురం *కమలాపురం -1
*భగత్ సింగ్ నగర్ -1
*మణికంఠ నగర్ -1
*పూజారి నగర్ -1
*సమితి సింగారం -5
*వైఎస్ఆర్ నగర్ -1
*గుట్ట మల్లారం -1
*గాంధీనగర్ -1
*ముత్యాలమ్మ నగర్ -1
*బాపన కుంట -2
*అశోక్ నగర్ -3
*శేషగిరి నగర్ -1
*ఆదర్శ్ నగర్ -1
*బాపూజీ నగర్ -1
*కూనవరం -2
*తోగ్గుడెం -1
కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని,విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలి అని, అత్యవసర పరిస్థితిలో తప్ప బయటికి రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచించారు.
Post A Comment: