మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు ఐనట్టు వైద్యాధికారి మణీకంటారెడ్డి తెలిపారు.
గౌతమినగర్ కాలనీ-12, అశ్వాపురం-1, గోపాలపురం-2 , నెల్లిపాక బంజర-1, కాలువ బజార్-2, మొండికుంట-1 , ఎల్ అండ్ టీ-1, కోరెం వారి గుంపు-1 , అమెర్థ కాలనీ-1 , రామచంద్రా పురం-1, మణుగూరు-1 కేసులు నమోదు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి అని,సోషల్ డిస్టెన్స్ పాటించాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.
Post A Comment: