మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. శనివారం మణుగూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు.
వివరాలు
*సుందరయ్య నగర్ -2
*విప్పల సింగారం -1
*బాపన కుంట -2
*అశోక్ నగర్ -4
*శివ లింగాపురం -1
*ఎన్టీఆర్ నగర్ -1
*కాళీ మాత ఏరియా -1
*సమితి సింగారం -2
*శ్రీ శ్రీ నగర్ -1
*కోట కట్ట -1
*భగత్ సింగ్ నగర్ -1
*అరుంధతి నగర్ -2
*ఇందిరా నగర్ -1
*ముత్యాలమ్మ నగర్ -1
*చిక్కుడు గుంట -1
*పగిడేరు -1
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మాస్కులు ధరించాలి.అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని,ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు తెలిపారు.
Post A Comment: