CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

21వ రోజు వేడుకలకు హాజరైన తెరాస నాయకులు

Share it:



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం లో కోమటిపల్లి గ్రామనికి చెందిన తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షులు మార్పుల వెంకట్ రెడ్డి గారి  మనువడి 21వ రోజు వేడుకలకు హాజరై బాబును ఆశీర్వదించిన్న తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పీ ఏ సి ఎస్ ఛైర్మన్ తోట రమేష్, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ సామ మోహన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పీ ఏ సి ఎస్ డైరెక్టర్ సింగరిబోయిన నర్సయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు లోడీ కృష్ణ, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, మండల యూత్ నాయకులు,ఎం డి సత్తార్,వేణు,గుడిశాల నాగరాజు,గొల్లపెళ్లి శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: